ఇటీవల అస్వస్థతకు గురైన, అవొపా హన్మకొండ, సాంస్కృతిక (కల్చరల్) కమిటీ చైర్మన్ శ్రీ కందకట్ల (కళా) రాజేశ్వర్ రావు గారిని పరామర్శిస్తూ... సబ్యులందరీ సహాకారంతో, వ్యవస్థాపకుల పరోపకార హ్రూదయం తో ఈరోజు వరకు సేకరణ జరిపిన రూ. 88201/- అందజేయడం జరిగింది. అందులో వైశ్య గ్రాడ్యుయేట్ అసోసియేషన్ వారే రు.52000లు డొనేట్ చేశారు. ఈ కార్యక్రమంలో అవోపా హనుమకొండ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి శ్రీ పోకల చందర్ గారు, శ్రీ మినుములపెల్లి రామానుజం గారు, అవోపా హన్మకొండ అద్యక్షుడు యెల్లెంకి రవీందర్, అవొపా చారిటీ కార్పోరేషన్ కోశాధికారి మాడ ప్రభాకర్ గారు పాల్గొన్నారు. ఈ బృహత్తర కార్యక్రమమంలో తమవంతు దాత్రుత్వమును చాటుకొన్న ప్రతీ ఆపధ్బందువులు అందరికీ ఈ కార్యక్రమము ను ప్రోత్సహించిన వ్యవస్థాపకులకు, యెల్లెంకి రవీందర్ అద్యక్షుడు అవోపా హన్మకొండ కృతజ్ఞతలు తెలియజేసి ఇలాంటి కార్యక్రమాలకు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి