అలంపూర్ వాస్తవ్యులు మలిపెద్ది సురేష్ రాజేశ్వరి దంపతుల కుమార్తె మేఘన కు తెలంగాణ రాష్ట్రంలో 1751 ర్యాంకు లో సూర్యాపేట మెడికల్ కాలేజీలో సీటు సాధించి తల్లిదండ్రులకు ఆర్యవైశ్యులకు పేరు తీసుకు వచ్చింది ఈ సందర్భంగా గద్వాల జిల్లా అవోపా మరియు ఆర్య వైశ్యులు మేఘనకు ప్రశంసా పత్రం వాసవి మెడల్ జ్ఞాపికను బహూకరించి ఘనంగా సన్మానించడం జరిగినది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అవోపా ఉపాధ్యక్షుడు శ్రీ కలకొండ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి