అవోపా హన్మకొండ వారి ఆధ్వర్యంలో అహరం పంపిణీ కార్యక్రమం 49వ రోజుకు చేరింది. తేది 4జూన్ 2020 రోజున దాతలుగా నోముల ప్రసాదు - శ్రీలత, కూతురు-అల్లుడు ముక్క శుష్మ - ముక్క సతీష్, మనవడు "ముక్క సాహస్" పుట్టినరోజు సందర్భంగా ఆహరం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం లో అద్యక్షుడు యెల్లెంకి రవీందర్, ప్రధాన కార్యదర్శి కొల్లూరు ప్రకాశం, అనంతుల కుమారస్వామి, చిదరా రాజశేఖర్, గుంటూరు వెంకటనారాయణ, దేవా మధుబాబు, అయితా భాస్కర్ రావు, అకినపెల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొని సుమారు 200 మందికి పైగా ఆహారం అందించారు. ఈరోజు కార్యక్రమమునకు సహకరించిన దాతల కుటుంబాలకు " వాసవీ" మాత కరుణా కటాక్షాలతో ఆయురారోగ్యాలు కూడా ప్రసాదించాలని కోరుకొనుచున్నారు.
అవోపా హన్మకొండ వారి ఆధ్వర్యంలో అహరం పంపిణీ కార్యక్రమం
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి