హైవే పై నడుచుకుంటూ వెళుతున్న వలస కూలీలకు క్రమం తప్పకుండా గత 22రోజులుగా AVOPA:KODADA వారు చేస్తున్న ఆహారం పంపిణీకి ఈరోజు దివి.23-5-2020 న దాతగా శ్రీ కొత్త రామమూర్తి గారు విజయవాడ, పూణె నుండి హైదరాబాద్ వెళ్లే వారికి మరియు రామాపురం X రోడ్డు నందు వలస కూలీలకు ఆహారం, నీళ్ళు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమములో ఉపాధ్యక్షులు కందిబండ వెంకటేశ్వరరావు,చారుగుండ్ల రాజశేఖర్, వంగవీటి లోకేశ్, &కొండ్లే రవికుమార్, చల్లా వెంకటేశ్, సాయికృష్ణ పాల్గొన్నారు.
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి