అవోపా హన్మకొండ వారి ఆధ్వర్యంలో లాక్డౌన్ సందర్భంగా అహరం పంపిణీ కార్యక్రమం 17/04/2020 రోజున మన ఆర్యవైశ్య ముద్దు బిడ్డ, వరంగల్ మహానగర ప్రధమ పౌరుడు (మేయర్ ) శ్రీ గుండా ప్రకాశ్ రావు గారిచే ప్రారంబించబడి దిగ్విజయముగా నేటికి 36వ రోజు ( 22మే 2020) పూర్తయింది. ప్రోఫెసర్ గుంటూరు వెంకటనారాయణ - హైమవతి కుటుంబం ( కుమారుడు - కోడలు, రూపేష్ - శ్రావణి) డీన్ తాళ్ళ పద్మావతి ఇంజనీరింగ్ కాలేజీ - ఖాజీపేట వారి సహకారంతో ఈరోజు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో అద్యక్షుడు యెల్లెంకి రవీందర్, ప్రధాన కార్యదర్శి కొల్లూరు ప్రకాశం, అనంతుల కుమారస్వామి, తాటికొండ సురేష్ కుమార్, తాటికొండ సుధాకర్, అయితా భాస్కర్ రావు, చిదరా రాజశేఖర్, దివ్వెల పూర్ణచందర్, అల్లంకి చంద్రశేఖర్, దేవా మధుబాబు, తదితరులు పాల్గొన్నారు. దాదాపు గా 230 మందికిపైగా ఆహారం అందించిడం జరిగింది. ఈరోజు కార్యక్రమమునకు సహకరించిన దాతల కుటుంబాలకు " వాసవీ" మాత కరుణా కటాక్షాలతో బాటుగా, మరిన్ని ఆయురారోగ్యాలు ప్రసాదించాలని అధ్యక్షుడు యెల్లంకి రవీందర్ కోరుకునుచున్నారు.
అవోపా హన్మకొండ వారి ఆహార పంపిణి
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి