గత 13రోజులుగా హైవే పై నడుచుకుంటూ వెళుతున్న వలస కూలీలకు చేస్తున్న ఆహారం పంపిణీ గురించి తెలుసుకున్న కోదాడ వాస్తవ్యులు ఇరుకుళ్ళ లలిత కళాధరరావు గారి కుమారుడు భరత్- అనురాధ అమెరికాలో సాఫ్టువేర్ ఉద్యోగి గారిచే , చెన్నై నుండి UP, నాగపూర్ మరియు హైదరాబాద్ నుండి విశాపట్నం, సత్తెనపల్లి, ఛత్తీస్గఢ్ వెళ్లే , వలసకూలీలకు, అల్పాహారం, నీళ్ళు ఈ రోజు తేదీ 14.5.2020 రోజున పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు కండిబండ వెంకటేశ్వర రావు, వంగవేటి లోకేశ్, చక్కా కృష్ణప్రసాద్ భగత్ గారలు పాల్గొన్నారు.
నేటి అవోపా కోదాడ వారి అల్పాహార పంపిణీ
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి