అవోపా సిర్పూర్ కాగజ్ నగర్ వారు తేదీ 2.10.2019 రోజున గాంధీ జయంతి ఉత్సవాలు జరుపుకున్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి బీద విద్యార్థులకు పుస్తకాలు నోటుబుక్కులు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేసారు. స్వచ్చ భారత్లో భాగంగా రోడ్లు, గుంతలు శుభ్రం చేశారు.
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి